HomeLATESTనవోదయలో వచ్చే ఏడాది 9వ తరగతి అడ్మిషన్లకు..

నవోదయలో వచ్చే ఏడాది 9వ తరగతి అడ్మిషన్లకు..

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 9 వ తరగతి లో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. 9 వ తరగతి ఖాళీలని భర్తీ చేసేందుకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. విద్యార్థులు డిసెంబర్​ 15లోగా తమ దరఖాస్తులని ఆన్ లైన్ లో సబ్​ మిట్ చేయాలి.
2021 ఫిబ్రవరి 13 వ తేదీన ఈ ఎలిజిబులిటీ టెస్ట్ జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 51 సీట్లు ఖాళీలున్నాయి.
ఏయో జిల్లాల్లో నవోదయ విద్యాలయాలున్నాయో.. ఆ జిల్లాల పరిధిలో చదువుతున్న విద్యార్థులు అక్కడ చేరేందుకు అర్హులవుతారు. ఖాళీల వివరాలన్నీ ఇక్కడున్న ప్రాస్పెక్టస్​ లో ఉన్నాయి.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!