ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 31 (ఆదివారం) జరగాల్సిన తెలంగాణ జెన్కో సంస్థ ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేసినట్లు ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా...
టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) 2024 నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఆ ప్రకారం మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) తాజాగా కేంద్రంలోని వివిధ శాఖలు, విభాగాల పరిధిలో మొత్తం 2049 గ్రూప్–సీ, గ్రూప్–డీ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి పదో తరగతి మొదలు బ్యాచిలర్...
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు…
మూడు లక్షల మందికి ఊరటహైదరాబాద్: డీఎస్సీకి ముందే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర...
గ్రూప్ 2,3 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకు ముందు విడుదల చేసిన గ్రూప్2 పరీక్షలో 783, గ్రూప్ 3 లో 1388 పోస్టులు ఉండగా,...
అంతర్జాతీయం
భారత్, మాల్దీవులు, శ్రీలంక ‘దోస్తీ’ ఎక్సర్ సైజ్సముద్ర భద్రత, పరస్పర చర్యను పెంపొందించడానికి హిందూ మహాసముద్రంలో త్రైపాక్షిక వ్యాయామం జరిగింది. భారత్, మాల్దీవులు, శ్రీలంక నుంచి కోస్ట్ గార్డ్ సిబ్బంది హిందూ మహాసముద్రంలో...
గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో...