కాకతీయ విశ్వవిద్యాలయం,స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన దూర విద్య డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసింది. బీఏ,బీకాం,బీబీఏ,ఎం ఏ,ఎం కాం తదితర కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులని ఆగస్ట్ 9 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల ఫైన్తో అక్టోబర్ 11 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 44 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
http://sdlceku.co.in/
కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ డిగ్రీ, పీజీ నోటిఫికేషన్
Advertisement