HomeFeaturedJEEజేఈఈ మెయిన్స్​ 2023 నోటిఫికేషన్​ విడుదలైంది

జేఈఈ మెయిన్స్​ 2023 నోటిఫికేషన్​ విడుదలైంది

జేఈఈ మెయిన్స్​ (JEE MAINS 2023) నోటిఫికేషన్​ విడుదలైంది. ఈనెల 15 (ఈరోజు) నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 12 వరకు అప్లికేషన్లకు తుది గడువు విధించింది. జనవరి 24 నుంచి 31 వరకు మొదటి సెషన్​ పరీక్షలు జరుగుతాయి. సెకండ్​ సెషన్​ ఏప్రిల్​లో నిర్వహిస్తారు. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

Advertisement

READ MORE: మే 7న నీట్​ 2023.. అన్ని ఎంట్రన్స్​ తేదీలను ప్రకటించిన ఎన్​టీఏ

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!