HomeLATESTఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు​: ఈనెల 28 లాస్ట్ డేట్​

ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు​: ఈనెల 28 లాస్ట్ డేట్​

తెలంగాణా లోని ప్రభుత్వ,ప్రైవేటు ఐ టీ ఐ ల లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఐటీఐ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర ఉపాది కల్పన శిక్షణ విభాగం నోటిపికేషన్ విడుదల చేసింది. ఐటీఐలో చేరాలనుకునే విద్యార్థులు జులై 14 నుంచి 28వ తేదీ వరకు ఆన్​లైన్లో అప్లై చేసుకోవాలి. టెన్త్ పాసైన విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. కొన్ని ట్రేడ్​ల్లో చేరేందుకు 8వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది.

రాష్ట్రంలో 63 గవర్నమెంట్​ ఐటీఐలతో పాటు 208 ప్రైవేటు ఇన్ స్టిట్యూట్​లు ఉన్నాయి. ఒకే అప్లికేషన్​, వెబ్​ ఆప్షన్ల ఆదారంగా అన్ని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్ల భర్తీకి మెరిట్​ కమ్​ రిజర్వేషన్​ పద్ధతి పాటిస్తారు.

Advertisement

అప్లై చేసే ముందు విద్యార్థులు తప్పనిసరిగా తమ సొంత ఆధార్​ కార్డు, సొంత మొబైల్​ నెంబర్​, సొంత మెయిల్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి. కాలేజీల్లో వెబ్​ ఆప్షన్లు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

పూర్తి వివరాలు, ప్రాస్పెక్టస్​ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్​లో అప్లై చేసేందుకు వెబ్​సైట్​ https://iti.telangana.gov.in/


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!