HomeLATESTజూన్​లో ఇంటర్ సెకండియర్​​ ఎగ్జామ్స్​: ఫస్టియర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత: ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు

జూన్​లో ఇంటర్ సెకండియర్​​ ఎగ్జామ్స్​: ఫస్టియర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత: ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు

జూన్​ చివరి వారంలో ఇంటర్​ ఎగ్జామ్స్​ నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడుండే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఇంటర్​ బోర్డు నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్​ మొదటి వారంలో రివ్యూ చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు అనువుగా ఉండేందుకు వీలుగా కనీసం 15 రోజుల ముందు పరీక్షల షెడ్యూలు అనౌన్స్​ చేస్తామని వెల్లడించింది. ఫస్ట్ ఇయర్​ విద్యార్థులను సెకండియర్​కు ప్రమోట్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులను బట్టి వాళ్లకు ఫస్ట్ ఇయర్​ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. సెకండియర్​ విద్యార్థులకు సంబంధించి ఏమైనా బ్యాక్ లాగ్స్​ ఉంటే.. (ఫస్ట్ ఇయర్​లో ఫెయిలైన్​ సబ్జెక్టులుంటే) వాటికి పాస్​ మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఎంసెట్​ ఎగ్జామ్​కు ఇంటర్​ మార్కుల్లో 25 శాతం వెయిటేజీ నిబంధనను పరిగణించేది లేదని ప్రకటించింది.

Advertisement




PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!