రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు మొదలయ్యాయి. ఫస్టియర్ ఇంగ్లిష్మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటన విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 160 సీట్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చేనెల 5వ తేదీ వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://www.tsmodelschools.in
Advertisement