HomeLATESTగురుకులాల ఎంట్రన్స్​ వాయిదా

గురుకులాల ఎంట్రన్స్​ వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగాల్సిన గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా వైరస్​ విజృంభణతో గురుకులాల కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వాయిదా వేసినట్లు చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ రెసిడెన్షియల్​ స్కూళ్లలో అయిదో తరగతిలో అడ్మిషన్ల కోసం ఈ నెల 30న ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్​ పోస్ట్​ పోన్​ చేశారు. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!