గ్రూప్​ 2 ఎగ్జామ్​.. సేమ్​ సిలబస్​

గ్రూప్​ 2 నోటిఫికేషన్​ వెలువడింది. మొత్తం 783 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా పరీక్ష ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. టీఎస్​పీఎస్​సీ గతంలో ప్రకటించిన సిలబస్​ను యథాతథంగా కొనసాగించనుంది. ఏప్రిల్​ చివరి వారం లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశముంది. అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రూప్​ 2 పై ఫోకస్​ చేయాలి. Advertisement పేపర్ -1 : (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్) పేపర్ … Continue reading గ్రూప్​ 2 ఎగ్జామ్​.. సేమ్​ సిలబస్​