HomeLATESTఫస్ట్ ఇయర్​ మార్కులే సెకండియర్​లో.. ఇంటర్​ రిజల్ట్స్​ విధానమిది

ఫస్ట్ ఇయర్​ మార్కులే సెకండియర్​లో.. ఇంటర్​ రిజల్ట్స్​ విధానమిది

ఇంటర్ విద్యార్థుల రిజల్ట్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్​ ఫస్ట్ ఇయర్​లో వచ్చిన మార్కులనే సెకండ్​ ఇయర్​లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్​ పరీక్షలను రద్దు చేయటంతో.. తమకు మార్కులు ఎలా కేటాయిస్తారని ఇప్పటికే విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్ ఇయర్​లో ఫెయిలైన విద్యార్థులుంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు కేటాయించి పాస్ అయినట్లు గుర్తిస్తారు. సెకండియర్​ బ్యాక్​ లాగ్స్​ ఉన్న విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులు ఇస్తారు. ప్రైవేటుగా పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులందరికీ 35 శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రాక్టికల్స్​ లో అందరు విద్యార్థులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్​లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!