HomeLATESTఎంసెట్ దరఖాస్తు గడువు జూన్ 3 వరకు పెంపు

ఎంసెట్ దరఖాస్తు గడువు జూన్ 3 వరకు పెంపు


ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్– 2021 ఆన్​లైన్ అప్లికేషన్ల గడువును ప్రభుత్వం జూన్ 3 వరకు పొడిగించింది. ఈనెల 26 వరకు ఎలాంటి ఫైన్​ లేకుండా అప్లై చేసుకునే అవకాశముండేది. గడువు ముగియడంతో స్టూడెంట్ల అభ్యర్థన మేరకు మరోవారం గడువు పొడగించినట్టు టీఎస్ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంసెట్​ అప్లికేషన్లు రెండు లక్షలు దాటాయి. ఇప్పటివరకు 2.02 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీటిలో 1,36 లక్షలు ఇంజినీరింగ్ కాగాచ 66 వేలకు పైగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్​ అప్లికేషన్లు ఉన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!