టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో 97.58 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అమ్మాయిలు 76.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. నవంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://edcet.tsche.ac.in/
Advertisement
OR
CLICK THIS FOR DIRECT LINK TO RESULTS
Advertisement