JEE
15 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. హాల్టికెట్ల డౌన్లోడ్ లింక్
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను...
ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 74,478 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 55,189 మంది.. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 54,917 మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన తెలిపింది. ఏడు జిల్లాల్లోని 162 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.
‣ ASSISTANT ENGINEER,...
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) అడ్మిట్ కార్డులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్..
తెలంగాణ ఇంటర్ పరీక్షల (IPE MARCH 2023) టై టేబుల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ను మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
మే 7న నీట్.. ఎగ్జామ్ తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
జేఈఈ, నీట్తో పాటు పలు పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 2023-24 అకడమిక్ ఇయర్లో జరిగే పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ JEE (MAIN) 2023 ఫస్ట్ సెషన్, ఏప్రిల్ 6వ తేదీ నుంచి జేఈఈ సెకండ్ సెషన్ జరగుతుందని ఎంట్రన్స్ తేదీలను వెల్లడించింది. మే 7వ తేదీన నీట్ (యూజీ) NEET (UG) పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఐకార్ (ICAR AIEEA 2023) ఏప్రిల్ 26 నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్...
జేఈఈ మెయిన్స్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది
జేఈఈ మెయిన్స్ (JEE MAINS 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15 (ఈరోజు) నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 12 వరకు అప్లికేషన్లకు తుది గడువు విధించింది. జనవరి 24 నుంచి 31 వరకు మొదటి సెషన్ పరీక్షలు జరుగుతాయి. సెకండ్ సెషన్ ఏప్రిల్లో నిర్వహిస్తారు. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
READ MORE: మే 7న నీట్ 2023.. అన్ని ఎంట్రన్స్ తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది టిప్స్ పాటిస్తే ఫుల్ మార్క్స్.. తెలుసుకోండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు… టాప్-10లో అయిదుగురు తెలుగు విద్యార్థులు
జేఈఈ అడ్వాన్స్డ్ (JEE ADVANCED 2022) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ముంబాయి ఐఐటీ ఈ ఫలితాలను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డికి 2వ ర్యాంకు సాధించాడు. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, విజయవాడ...
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆగస్ట్ 30న ఉదయం 9.30 గంటల నుంచి రిజల్ట్స్ అఫిషియల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 1.13 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు ఈ పరీక్షలకు అటెండయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలు కావటంతో విద్యార్థులందరూ కొద్ది రోజులుగా ఈ రిజల్ట్స్ కు ఎదురుచూస్తున్నారు.
INTERMEDIATE ADVANCED SUPPLEMENTARY RESULTS 2022 LINK 1
CLICK HERE FOR INTERMEDIATE...
జేఈఈ మెయిన్స్ 2022 రిజల్ట్స్.. స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొండి
జేఈఈ మెయిన్స్ రిజల్ట్ (సెషన్ 2) విడుదలైంది. ఎన్టీఏ అఫిషియల్ వెబ్సైట్లో రిజల్ట్ అందుబాటులో ఉంచింది. ఎన్టీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ను జులై 25 నుంచి 30 వరకు వివిధ సెషన్లలో నిర్వహించింది. వాటికి సంబంధించిన రిజల్ట్ ను విడుదల చేసింది. CHECK YOUR RESULT DOWNLOAD LINK 1
CHECK YOUR RESULT DOWNLOAD LINK 2