గుండెపోటుతో సాయిచంద్ హఠాన్మరణం
తన గళంతో తెలంగాణ పాటను ఉర్రూతలూగించిన ఉద్యమ గొంతుక మూగబోయింది. ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. రాతి బొమ్మల్లోన...
తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్
కమ్మ, వెలమ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. 2021లో కమ్మ, వెలమ సంఘాలకు ఐదెకరాల చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్...
మహారాష్ట్రలో కేసీఆర్ కు ఘన స్వాగతం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ (సోమవారం) మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మహారాష్ట్ర పర్యటన చేపట్టారు. సీఎం కేసీఆర్...
30 నుంచి పోడు భూముల పంపిణీ
రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని...
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్ ను(Allowance) పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ...
అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి: కేసీఆర్
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం...
గద్దర్ అధ్యక్షుడిగా కొత్త పార్టీ
రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను బుధవారం కలిశారు....
రేపు ఆధ్యాత్మిక దినోత్సవం
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మామిడి తోరణాలు,...
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే...
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి
ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ రోజు దుండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్...
రాష్ట్రపతికి సీఎం, గవర్నర్ స్వాగతం
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమళిసై ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి...
TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్...