అంతర్జాతీయం
భారత్, మాల్దీవులు, శ్రీలంక ‘దోస్తీ’ ఎక్సర్ సైజ్సముద్ర భద్రత, పరస్పర చర్యను పెంపొందించడానికి హిందూ మహాసముద్రంలో త్రైపాక్షిక వ్యాయామం జరిగింది. భారత్, మాల్దీవులు, శ్రీలంక నుంచి కోస్ట్ గార్డ్ సిబ్బంది హిందూ మహాసముద్రంలో...
గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో...
తెలంగాణ ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులకు
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5089 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పోస్టులు...
తెలంగాణ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. 5089 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది....
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)2,049 సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలు భర్తీ...
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పోస్టులు క్లియర్ చేస్తున్న గవర్నమెంట్ గ్రూప్ 1,2,3 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేయడంతో బిజీగా...